కాలు జారిపడిన జయప్రద, వేదిక కూలి పడిన గడ్కరీ

మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ప్రమాదం తప్పింది. ఆయన యుపి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మహమ్మదాబాద్ నియోజకవర్గంలోని రఘువర్గంజ్లో ఏర్పాటైన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు వేదికపై కూర్చున్నారు. అయితే వేదిక పైకి ఎక్కువ మంది రావడంతో బరువు తట్టుకోలేక కూలిపోయింది. ఈ ఘటనలో గడ్కరీతో పాటు మిగిలిన నేతలు అందరూ కిందపడ్డారు. అయితే గడ్కరీతో సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.












Click it and Unblock the Notifications