జుడాల వెనుక కొందరి హస్తం, బెదిరేది లేదు: కొండ్రు

కాగా తాము ఇన్ని రోజులుగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు శుక్రవారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోజుల తరబడి సమ్మెలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ఎలాంటి స్పందన రాకపోవడంతో సాయంత్రం నుండి అత్యవసర సేవలు నిలిపి వేయాలని డాక్టర్ల జెఏసి నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోనున్నాయి.












Click it and Unblock the Notifications