హీనాకు ఫోన్: చిక్కుల్లో ఇండియన్ యువకుడు

ఈ ఘటన రెండు నెలల క్రితం చోటు చేసుకుందన్నారు. నెల రోజుల క్రితం ఢిల్లీ నుండి సిబిఐ అధికారులు వచ్చి వెళ్లారన్నారు. ఆదివారం బెంగళూరు సిసిబి అధికారులు గ్రామానికి వెళ్లి విచారించారు. ఆ యువకుడు ఆరోపణలు ఖండిస్తున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు సిసిబి అధికారుల నుండి ఎలాంటి పూర్తి నిర్ధారణ సమాచారం రాలేదన్నారు. బాధిత యువకుడు ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వద్ద అటెండర్గా పని చేస్తున్నాడు. తాను ఇప్పటి వరకు రబ్బాని ఖర్ పేరు వినలేదని, తనకు ఆమెతో మాట్లాడేందుకు ఇంగ్లీషు కానీ ఉర్దూ కానీ రాదని, అలాంటప్పుడు ఆమెకు తాను ఫోన్ చేసి ఎలా మాట్లాడతానని ఆవేదనతో చెప్పాడు. అయితే తన ఫోన్ను మరెవరైనా ఉపయోగించారో తనకు తెలియదన్నాడు. కాగా బాధితుడి తరఫున కోచింగ్ సెంటర్ లెక్చరర్లు కాల్ రికార్డులు చూపించమని కోరగా సిసిబి అధికారులు అందుకు నిరాకరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కాగా తాము మళ్లీ కాంటాక్ట్ చేసే వరకు ఫోన్ను స్విచ్చాఫ్ చేయకూడదని పోలీసులు బాధిత యువకుడికి సూచించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications