అసెంబ్లీ: బొత్సతో చిరంజీవి, చంద్రబాబుతో విప్లు భేటీ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి, విప్లు తూర్పు జయప్రకాశ్ రెడ్డి, నాని, అనీల్లు భేటీ అయ్యారు. వారు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారు బాబును కోరారు. కాగా రెండుసార్లు వాయిదా పడిన అనంతరం సభ మూడోసారి సమావేశమైంది.












Click it and Unblock the Notifications