ఇండిపెండెంట్గా గుర్తించండి: స్పీకర్కు శోభ నాగిరెడ్డి లేఖ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విలువలను తేల్చేది కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కాదని ప్రజలని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం అన్నారు. ఆయన కోట్లు తిన్నారని నిత్యం విమర్సించడం సరికాదన్నారు. ఆయన తిన్నాడా లేదా అనే అంశం కోర్టులో త్వరలో తేలుతుందని చెప్పారు. కోర్టులో ఉన్న అంశంపై ఆయనను విమర్శించడం సరికాదన్నారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీయే స్వయంగా కాంగ్రెసుతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు తమపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.
Comments
sobha nagi reddy sabbam hari ys jagan ysr congress hyderabad శోభా నాగి రెడ్డి సబ్బం హరి వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు హైదరాబాద్
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp PRP MLA Sobha Nagi Reddy blamed Congress Party for bypoll.
Story first published: Tuesday, February 14, 2012, 9:35 [IST]