మద్యం మాఫియాలో సిఎం కిరణ్ ప్రమేయం: టిడిపి

కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తోడు దొంగలు అని మోత్కుపల్లి నర్సింహులు విమర్సించారు. టిఆర్ఎస్ కేంద్రంతో లాలూచి పడి అసెంబ్లీలో ఆందోళన చేయడమేమిటని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తున్నాయనే ఆ పార్టీ తెలంగాణ అంటూ మరోసారి నాటకానికి తెరలేపిందన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై కేసులు ఎత్తి వేయకుండా తప్పించుకుంటుందని ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. విద్యార్థులను, ఉద్యోగులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోసగించారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications