యుపి ఎన్నికల తర్వాత పెట్రోల్ వాత: రూ.3 పెంపు

ధరలను పెంచకూడదని ప్రభుత్వం చెప్పడంతో ఈసారి చమురు కంపెనీలు నష్టపరిహారాన్ని అడిగే అవకాశాలున్నాయి. ఎప్పుడు, ఏ మేరకు పెంచుతారనే విషయంపై మాట్లాడడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ బుటోలా నిరాకరించారు. అయితే పరిస్థితి మాత్రం చాలా క్లిష్టంగా ఉందని అన్నారు. సంస్థ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదని, పెట్రోల్ ధరను పెంచక తప్పదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications