కెసిఆర్ వల్లే తెలంగాణ రాలేదు: రేణుకా చౌదరి ఫైర్

తెరాస శాసనసభ్యులు శాసనసభా కార్యక్రమాలను అడ్డుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. తెలంగాణపై చర్చించే సత్తా లేకనే తెరాస శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. అది ప్రజాస్వామ్య పద్ధతి కాదని, శాసనసభలో ప్రశ్నించాలని, అడ్డుకోవడం సరి కాదని ఆమె అన్నారు. తప్పించుకోవడానికే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. బెదరింపులకు కాంగ్రెసు భయపడదని ఆమె అన్నారు.
సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివరణను కోరిందని, ముఖ్యమంత్రి వివరణ వచ్చిన తర్వాత స్పందిస్తామని ఆమె అన్నారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications