మద్యం సిండికేట్లపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

ఎసిబిలోని అన్ని విభాగాలు ఎక్కడికక్కడ మద్యం సిండికేట్లపై దర్యాప్తు సాగిస్తుండడంతో మిగతా కేసుల పురోగతికి ఆటంకంగా మారింది. దీంతో మద్యం సిండికేట్లపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించాలని ఆలోచిస్తున్నారు. సిట్ ఏర్పాటుకు ఎసిబి డైరెక్టర్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. మద్యం సిండికేట్ల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications