వరకట్న చెల్లింపునకు దోపిడీకి దిగిన ఎంబిఎ అమ్మాయి

తల్లి రమాదేవి, కూతురు శారద ఎపిఐఐసి కాలనీలోని కల్పన అనే గృహిణి ఇంట్లోకి చొరబడ్డారు. ముసుగులు కప్పుకున్న వారిద్దరు కల్పనను కింద పడేసి ఆమె గొలుసును ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు. కల్పన పెద్దగా అరవడంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఆ ఇద్దరు మహిళలను పట్టుకున్నారు.
శారద కుషాయిగుడాలోని సాయి సుధీర్ కళాశాలలో ఎంబిఎ రెండో సంవత్సరం చదువుతోంది. పెళ్లి కుమారుడి కుటుంబానికి శారద కుటుంబ సభ్యులు లక్ష రూపాయల వరకట్నం ఇవ్వాల్సి ఉంది. మార్చి 8వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. కల్పన ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని తల్లీకూతుళ్లు ఈ దోపిడీ యత్నానికి దిగారు. నిందితులు ఇంతకు ముందు కల్పన ఇంటి పక్కనే ఉండేవారు. ఇప్పుడు కమలాపురిలో ఉంటున్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications