సభలో వైయస్ విజయమ్మ, బడ్జెట్ సెషన్స్కు తొలిసారి
కాగా విద్యాశాఖ మంత్రి పార్థసారథి తన తీరు మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా పార్థసారథి ప్రవర్తన అభ్యంతరకరమన్నారు. గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
Comments
ys vijayamma assembly telangana ysr congress hyderabad వైయస్ విజయమ్మ అసెంబ్లీ తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు హైదరాబాద్
English summary
YSR Congress Party MLA YS Vijayamma came to budget sessions on thursaday first time.
Story first published: Thursday, February 23, 2012, 9:30 [IST]