బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కేసు: అరెస్టు, విడుదల
కాగా రైలు రోకోలో అభియోగం ఎదుర్కొంటున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ స్టేషన్లో లొంగి పోయారు. పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కిషన్ రెడ్డిని తొలుత అరెస్టు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్పైన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే ముందుకు రైళ్లను నిలిపివేసి కేవలం పట్టాల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
English summary
Bhuvanagiri railway police booked case against BJP state president Kishan Reddy on thursday.
Story first published: Friday, February 24, 2012, 11:09 [IST]