బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కేసు: అరెస్టు, విడుదల

కాగా రైలు రోకోలో అభియోగం ఎదుర్కొంటున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ స్టేషన్లో లొంగి పోయారు. పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కిషన్ రెడ్డిని తొలుత అరెస్టు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్పైన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే ముందుకు రైళ్లను నిలిపివేసి కేవలం పట్టాల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications