ఉండవల్లి చెబితే కిరణ్ కుమార్ రెడ్డి వినలేదు: డిఎల్

జగన్ వర్గం శాసనసభ్యులపై మరో మూడు రోజుల్లో వేటు వేసే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఉప ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. నాలుగేళ్ల క్రితం 2008లో ఎన్నికలు వచ్చినప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎలా ప్రచారం విస్తృతంగా చేపట్టారో ఇప్పుడు కూడా కిరణ్ అలాగే చేపట్టాలన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు మూడో స్థానానికి పడిపోతే పార్టీ రాష్ట్రంలో నాశనమైనట్లేనని అన్నారు.












Click it and Unblock the Notifications