సాయి ఆఫీస్లోని ల్యాప్టాప్ ఇచ్చేయండి: సిబిఐకి కోర్టు
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన ఇంటిలో, కార్యాలయంలో సోదాలు చేసిన సిబిఐ పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుంది. ఈ ల్యాప్ టాప్ తమకు అప్పగించాలని సువర్ణభూమి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
Comments
English summary
CBI special court ordered CBI, surrender laptop to Suvarnabhoomi which was took from Vijaya Sai Reddy's office.
Story first published: Friday, February 24, 2012, 18:17 [IST]