మోండాలో కుప్పకూలిన రెస్టారెంట్ బిల్డింగ్, పలువురి మృతి

ఈ భవనం కూలడం వల్ల నాలుగు దుకాణాలు ధ్వంసమయ్యాయి. కాగా ఈ భవనంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తోంది. అయితే మరమ్మతుల నిమిత్తం కొంతకాలం క్రితం దీనిని మూసి వేశారు. ఇది రెండంతస్థుల భవనం. ఘటనా స్థలానికి పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి చేరుకున్నారు. కాగా భవనం కూలి సహాయక చర్యలు కొనసాగుతుండటం వలన అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది.












Click it and Unblock the Notifications