నాగార్జున వైయస్ జగన్ వైపా, కాంగ్రెసు వైపా?

వైయస్ మరణానంతంరం నాగార్జున వైయస్ జగదన్మోహన్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అర్హుడంటూ ఆయన ప్రకటన చేశారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల ఏర్పడిన అనుబంధంతో నాగార్జున కాంగ్రెసు వైపు ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. జాతీయ పార్టీ మాత్రమే కాకుండా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నాగార్జున కాంగ్రెసును ఎంపిక చేసుకోవచ్చునని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైయస్ జగన్పై నాగార్జునకు కొంత అనుకూలత ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్ కేసుల్లో ఇరుక్కోవడం నాగార్జునను పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. వివాదాలకు, సమస్యలకు దూరంగా ఉండే నాగార్జున వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లకపోవచ్చునని అంటున్నారు.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications