అందరూ కోరితే ఓకే, తర్వాత మాత్రం ఆడగవద్దు: సిఎం

ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు పోతోందన్నారు. రైతులకు ప్రభుత్వం, సభ నమ్మకం కలిగించాలని సూచించారు. వ్యవసాయరంగంలో మార్పుల వచ్చి రైతులకు న్యాయం జరగాలంటే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. ఎరువుల ధరలు భారీగా పెంచారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించమని అడిగినా ఎందుకు తగ్గించలేదన్నారు. బియ్యంపై వెంటనే ఆంక్షలు ఎత్తి వేయాలన్నారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం సభ నుండి వాకౌట్ చేశాయి. ఆంక్షలను వ్యతిరేకిస్తూ గ్రామస్థాయి నుండి ఉద్యమం నిర్మిస్తామని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications