ఫ్యాషనై పోయింది: జగన్ సంతకాలపై రావుల కామెంట్!

ప్రత్యేక ప్యాకేజీ, అభివృద్ధి మండలి పేరుతో తెలంగాణను మరోసారి మోసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని సూచించారు. తెలంగాణపై కేంద్రం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. గత 2009 డిసెంబర్ 9వ తేదిన ఇచ్చిన హామీకి యుపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications