ముందే తెలంగాణ ఇచ్చినా ఇబ్బంది లేదు: చంద్రబాబు
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస వద్ద డబ్బు బస్తాల్లో మూలుగుతోందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను వెలికితీయాల్సి ఉందన్నారు. గత ఉప ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలకు మార్పు ఉందని ఆయన చెప్పారు. ప్రజల కోసం ప్రతిపక్షంగా ప్రస్తుతం సభను మేమే నడిపిస్తున్నామని చంద్రబాబు అన్నారు. సభను ప్రభుత్వం నడిపించాల్సిన రోజులు ఎప్పుడో పోయాయని చెప్పారు. యుపిలో ఓ మాట, ఎపిలో ఓ మాట బిజెపి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
Comments
chandrababu naidu telangana rahul gandhi akhilesh yadav ys jagan hyderabad చంద్రబాబు నాయుడు తెలంగాణ రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ వైయస్ జగన్ హైదరాబాద్
English summary
TDP chief Nara Chandrababu Naidu said that party will not affected if central government will give Telangana.
Story first published: Tuesday, March 6, 2012, 15:32 [IST]