కాంగ్రెసు, టిడిపిలను పాతరేద్దాం: రాములమ్మ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవిలో కూర్చునే అర్హత లేదని ఆ పార్టీ నేత నాయిని నర్సింహా రెడ్డి వేరుగా హైదరాబాదులో అన్నారు. పరిశ్రమలకు విద్యుత్ ను సరఫరా చేయలేకపోతే ఆ సీట్లు కూర్చునే నైతిక హక్కు లేదన్నారు. సిఎం వెంటనే జోక్యం చేసుకొని పరిశ్రమలకు సక్రమంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications