జగన్ ప్రచారం కోసం పరకాల వస్తారు: కొండా సురేఖ

కాగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కొండా సురేఖ ఓటు వేసిన విషయం తెలిసిందే. పార్టీ విప్ ధిక్కరించి ఆమె ఓటు వేసింది. దీంతో స్పీకర్ విచారణ జరిపి ఐదు రోజుల క్రితం వేటు వేశారు. టిడిపి అవిశ్వాస తీర్మానానికి జగన్ వర్గానికి చెందిన పదిహేడు మంది శాసనసభ్యులు మద్దతుగా ఓటు వేశారు. వారందరిపై వేటు పడింది. అయితే మిగిలిన పదహారు మంది సీమాంధ్ర నేతలు కాగా కొండా సురేఖ మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత.












Click it and Unblock the Notifications