పంజాబ్లో మళ్లీ బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూటమి

శిరోమణి అకాలీదళ్ 60 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా, బిజెపి 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. పంజాబ్ ఫలితాల పట్ల కాంగ్రెసు తీవ్ర నిరాశతో ఉంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ప్రకాశ్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్ తమ తమ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిజెపి పంజాబ్ రాష్ట్రాధ్యక్షుడు అశ్విని శర్మ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ అమృతసర్ తూర్పు స్థానంలో విజయం సాధించారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications