పంజాబ్లో మళ్లీ బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూటమి

శిరోమణి అకాలీదళ్ 60 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా, బిజెపి 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. పంజాబ్ ఫలితాల పట్ల కాంగ్రెసు తీవ్ర నిరాశతో ఉంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ప్రకాశ్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్ తమ తమ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిజెపి పంజాబ్ రాష్ట్రాధ్యక్షుడు అశ్విని శర్మ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ అమృతసర్ తూర్పు స్థానంలో విజయం సాధించారు.
More From
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications