పంజాబ్లో మళ్లీ బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూటమి

శిరోమణి అకాలీదళ్ 60 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా, బిజెపి 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. పంజాబ్ ఫలితాల పట్ల కాంగ్రెసు తీవ్ర నిరాశతో ఉంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ప్రకాశ్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్ తమ తమ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిజెపి పంజాబ్ రాష్ట్రాధ్యక్షుడు అశ్విని శర్మ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ అమృతసర్ తూర్పు స్థానంలో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications