తీర్పు శిరసా వహిస్తా: రాజీనామా తర్వాత మాయావతి

కాంగ్రెసు, బిజెపిలలో బహుజనులకు న్యాయం జరగటం లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయని, కానీ తమ పార్టీకి ఓటింగ్ శాతం మాత్రం తగ్గలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తన హయాంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ముస్లింల అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. ఐదేళ్లలో మంచి పాలన అందించామని ఆమె అన్నారు. ఓటమికి తానే బాధ్యత వహిస్తానని అన్నారు. కాంగ్రెసు, బిజెపి రాజకీయ స్వార్థం వల్లే ముస్లింలు ఎస్పీ వైపు మొగ్గారన్నారు. విధాన సభను రద్దు చేయాలని గవర్నర్కు సూచించానని చెప్పారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications