త్రిశూల్ సిమెంట్పై జెసి దివాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసు
లీజు వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు బెంచ్ గత నెల 13వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాల మేరుకు గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. గనుల లీజు 2006లో పొదినా ఇప్పటి వరకు సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. లీజు పొందడానికి జెసి దివాకర్ రెడ్డి తదితరులు తప్పుడు వివరాలు సమర్పించారని ఆరోపించారు. మిగతా వారంతా జెసి దివాకర్ రెడ్డి బినామీలేనని చెప్పారు.
Comments
English summary
High Court issued notice to Congress senior MLA JC Diwakar Reddy
Story first published: Thursday, March 8, 2012, 8:37 [IST]