తాగిన మైకంలో మిస్ఫైర్: తుపాకి పేలి ఒకరి మృతి

రాత్రి రాజేందర్ రెడ్డికి నర్సింహా రెడ్డి తన తుపాకిని చూపిస్తుండగా మిస్ ఫైర్ అయింది. దీంతో అతనిని వెంటనే రెమెడీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ రాజేందర్ రెడ్డి మృతి చెందాడు. అయితే వారు ఆ సమయంలో తాగి ఉన్నారని తెలుస్తోంది. రాజేందర్ మృతి చెందడంతో నర్సింహా రెడ్డితో పాటు అతని కూడా ఉన్న స్నేహితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే మిస్ ఫైర్ అయిందా కావాలనే చంపి మద్యం మత్తులో అని అంటున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నర్సింహ రెడ్డికి తుపాకి ఎక్కడిది, లైసెన్స్ ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications