బాలయ్యతో తొలిసారి, అటెండెన్స్ కోసమే..: జయసుధ

ఈ సందర్భంగా ఆమె వారితో పిచ్చాపాటిగా మాట్లాడారు. మూడు రోజులుగా తాను సభకు రాలేదన్నారు. షూటింగ్ ఉంటే వెళ్లానని చెప్పారు. హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న అధినాయకుడు చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. ఇందులో బాలకృష్ణ కొడుకు, తండ్రి, తాత పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. తండ్రి పాత్రకు భార్యగా చేస్తున్నానన్నారు. బాలయ్య సరసన తొలిసారిగా నటిస్తున్నానని, ఎలా ఉంటుందో చూడాలని అన్నారు.
More From
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications