విప్ల అత్యుత్సాహంతో సభలో గందరగోళం: పయ్యావుల

కాగా తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఉన్న దేవేందర్ గౌడ్, సిఎం రమేష్లు నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరూ చెరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. దేవేందర్ గౌడ్కు పరిటాల సునిత, ఉమా మాధవ రెడ్డిలు సంతకం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications