'జగన్'ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: రఘువీరా
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే అవినీతిరహిత రాష్ట్రంగా చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తానని, కొవూరు ప్రజలు అవినీతికి పట్టం కట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, బాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 42 లోకసభ స్థానాలకు 35 గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
raghuveera reddy dl ravindra reddy ys jagan bypolls hyderabad రఘువీరా రెడ్డి డిఎల్ రవీంద్రా రెడ్డి వైయస్ జగన్ ఉప ఎన్నికలు హైదరాబాద్
English summary
Minister Raghuveera Reddy blamed YSR Congress Party chief YS Jaganmohan Reddy for his statement on corruption.
Story first published: Thursday, March 22, 2012, 13:33 [IST]