కిరణ్, బొత్స రాజీనామా చేయాల్సిందే: శంకరరావు
బొత్స సత్యనారాయణపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. ఫలితాలకు సత్తిబాబు నత్తిబాబు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కోవూరులో కాంగ్రెసు 35 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు చాలా తగ్గిందని ఆయన అన్నారు. పలు వర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రజల్లో తిరుగుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తిరగడం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ అరెస్టుపై మీడియా ప్రతినిధుల ప్రశ్నించగా కోర్టులు, చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతాయని ఆయన అన్నారు.
Comments
English summary
Former Minister P Shankar Rao demanded resignation CM Kiran kumar Reddy.
Story first published: Thursday, March 22, 2012, 12:27 [IST]