విద్యార్థి ఆత్మహత్య, రేపు 25న తెలంగాణ బంద్

న్యూ సైన్స్ కాలేజి విద్యార్థి అయిన భోజ్యా నాయక్ శనివారం సాయంత్రం కళాశాల ఆడిటోరియం సమీపంలో నిప్పు అంటించుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కుప్పకూలిపోయాడు. అటుగా వెళ్తున్నవారు క్రింద పడిపోయిన భోజ్యా నాయక్ను చూసి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని శరీరం 90 శాతం కాలిపోయినట్టు తెలుస్తున్నది. ఆస్పత్రిలో వైద్యులు ఎంతో కష్టపడినా భోజ్యా దక్కలేదు.
తెలంగాణ ఉద్యమంలో బోజ్యా నాయక్ మొదటినుంచీ చురుకుగా పాల్గొంటున్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. కొట్లాడి తెలంగాణ సాధించుకుందమని ఆయన అన్నారు. తెరాస నాయకులు వినయ్ భాస్కర్, రాజయ్య, పాపిరెడ్డి, అప్పారావు, వినోద్ ప్రభృతులు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్న సమయంలో భోజ్యా నాయక్ను పరామర్శించారు. ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో బోజ్యా నాయక్ ఆత్మహత్య కలిచి వేస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications