ఇప్పటికైన కళ్లు తెరవండి: సీమాంధ్రకు టి-కాంగ్ ఎంపీలు
తెలంగాణకు పిడికెడు సమైక్యవాదులే అసలైన అడ్డంకి అని విమర్శించారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. ఈ ఉద్యమం ఏ ఒక్క నాయకుడి చేతిలోనో లేదా పార్టీ చేతిలోనో లేదని అన్నారు. ఈ విషయాన్ని సీమాంధ్ర నేతలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ కోసం తాము వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ సాధిస్తామన్నారు. ఎంపీలు రాజయ్య, బలరాం నాయక్ సమావేశంలో మాట్లాడారు.
Comments
rajaiah balaram naik bojya naik telangana mahatma gandhi hyderabad రాజయ్య బలరాం నాయక్ బోజ్యా నాయక్ తెలంగాణ మహాత్మా గాంధీ హైదరాబాద్
English summary
Telangana Congress MPs suggested Seemandhra leaders about Telangana issue.
Story first published: Sunday, March 25, 2012, 15:37 [IST]