తిరుపతిని మరవను: చిరంజీవి, కాన్వాయ్లో అపశృతి

కాగా అంతకుముందు ఉదయం శ్రీకాకుళం జిల్లాలోనూ మంత్రి ధర్మాన ప్రసాద రావు కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. ఉదయం ధర్మాన శ్రీకాకుళంలోని ఓ కాలనీలో సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి వెళుతున్నారు. ఆ సమయంలో ధర్మాన కాన్వాయ్లోని ఓ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పైన ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే రిమ్స్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications