బాబుపై పోటీకి సై, జగన్ను చిరు ఆపలేరు: లక్ష్మీపార్వతి
వైయస్ జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని ఆమె జోస్యం చెప్పారు. ఉప ఎన్నికలు జరగనున్న పద్దెనిమిది నియోజకవర్గాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని అన్నారు. తిరుపతి శాసనసభ్యులు చిరంజీవి లాంటి వారు వంద మంది వచ్చినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో త్వరలో తాను బయటకు తీస్తానని అన్నారు.
Comments
laxmi parvathi chandrababu naidu ys jagan chiranjeevi bypolls eluru లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ చిరంజీవి ఉప ఎన్నికలు ఏలూరు
English summary
NTR TDP president Laxmi Parvathi said that she is ready to contest from Kuppam in next elections if YSR Congress Party chief YS Jaganmohan Reddy told.
Story first published: Sunday, March 25, 2012, 12:50 [IST]