చిత్తూరులో ఘోరం:యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ సరదా

కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. జిల్లాలోని వెంకాయపాలెం గ్రామంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళ మృతి చెందింది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా సికింద్రాబాద్లోని మారెడ్పల్లిలో ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు.












Click it and Unblock the Notifications