ఈపరిస్థితుల్లో తెలంగాణపై తీర్మానం చేయలేం: జానారెడ్డి

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పార్టీ పటిష్టతపై చర్చించానని అన్నారు. తాము ఢిల్లీ వెళ్లేది తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకేనని చెప్పారు. ఈ నెలాఖరున సీనియర్ నేతలం అందరం ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. తాము తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానాన్ని అడుగుతామన్నారు. ఈసారి తాము కార్యసాధకులమై రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ కోసం తాము గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాధనే తమ లక్ష్యమని జానా రెడ్డి చెప్పారు.
కాగా జానా రెడ్డిని పలువురు సీనియర్ నేతలు ఆయన ఛాంబర్లో ఉదయం కలిశారు. దీంతో ఆయన ఛాంబర్ వద్ద హడావుడి కనిపించింది. మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిలు ఆయనను కలిశారు. ఢిల్లీకి వెళ్లే అంశం, పార్టీ తాజా పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతోనూ జానా భేటీ అయి రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications