కల్యాణం కమనీయం: రాముడికి సిఎం పట్టువస్త్రాలు

సిఎం సతీసమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి భద్రాచలం చేరుకున్న కిరణ్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో మంత్రులు సి.రామచంద్రయ్య, బాలరాజు, పొన్నాల లక్ష్మయ్య, సునీతా రెడ్డి, రాంరెడ్డి వెంకట రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాముడికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు.












Click it and Unblock the Notifications