వైయస్ జగన్ పార్టీలో చేరిన హరిరామజోగయ్య

కాగా రాబోయే ఉప ఎన్నికల్లో పద్దెనిమిది స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన ప్రకాశం జిల్లా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు తొలగిస్తానని బాబు పగటి కలలు కుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు, టిడిపి ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు.












Click it and Unblock the Notifications