డిఎల్ఎఫ్ కేసు: పివిఆర్ ఎండి గుప్తా అరెస్టు

గుప్తాకు మినిహా మిగతావారందరికీ నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గుప్తా కుటుంబ సభ్యులు బయటే ఉన్నారు. గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లడంతో సిసిఎస్ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. గుప్తాను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాదులోనూ శివారు ప్రాంతాల్లోనూ భూములు ఇప్పిస్తానని చెప్పి గుప్తా, తదితరులు డిఎల్ఎఫ్ నుంచి 280 కోట్లు రూపాయలు వసూలు చేశారు.
మొత్తం ఆరు ప్రాజెక్టులు ఇప్పిస్తానని గుప్తా డిఎల్ఎఫ్తో అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, గుప్తా తన హామీని నిలబెట్టుకోకపోవడంతో డిఎల్ఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో డిఎల్ఎఫ్ సంస్థ పేరు ప్రఖ్యాతులు గాంచింది.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications