బాబు ఎందుకు అరెస్టయ్యారో అర్థం కావట్లేదు: దానం

ఫీజ రీయింబర్సుమెంట్స్ అమలు చేయాలని ఉద్యమించిన విద్యార్థులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశాన్ని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో మాట్లాడానని చెప్పారు. బిసి విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందే అన్నారు. ఈ పథకంలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకునేది లేదని ఇప్పటికే బొత్స ప్రకటించారని చెప్పారు.
కొన్ని కళాశాలలు కేవలం ఫీజు రీయింబర్సుమెంట్సు కోసమే నడుస్తున్నాయని, అలాంటి వాటికి చెక్ చెప్పాల్సిన అవసరముందన్నారు. బాబు చవకబారు రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. తన హయాంలో బాబు విద్యార్థుల చదవు కోసం ఫీజు రీయింబర్సుమెంట్సు పెట్టానని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన అధికారంలో ఉండగా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
చంద్రబాబును ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వేరుగా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు విద్యార్థులకు గానీ, బిసిలకు కానీ చేసిందేమీ లేదన్నారు. తనది కాదనుకుంటే బాబు ఎక్కడికైనా వెళ్లగలరని ఎద్దేవా చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications