వైయస్ బతికుంటే మంత్రి పదవి వచ్చేది కాదు: సారయ్య

అదేమిటని అడిగితే సమాధానం వచ్చేది కాదన్నారు. వైయస్ బతికి ఉంటే గ్రూపు, కుల రాజకీయాల కారణంగా తాను మంత్రి పదవి చేపట్టక పోయి ఉండే వాడినన్నారు. బిసి సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన శాఖకు రూ.3,116 కోట్లను కేటాయించానని చెప్పారు. బిసి ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని, చేతి వృత్తులు క్రమంగా అంతరించిపోతున్నందున ఇంకా వాటినే నమ్ముకొని జీవితాలను పణంగా పెట్టడంలో అర్థం లేదన్నారు.
తాను వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ గతంలో మంత్రి పదవి దక్కలేదన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిసిలు విద్యకు ప్రాధాన్యమివ్వాలని సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ సూచించారు. రజస సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications