చిదంబరం భార్య, కొడుకుపై భూకబ్జా ఫిర్యాదు: వివరణ

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని జాలర్లకు ఇవ్వాలని నిర్ణయించిందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భూమిని చిదంబరం సతీమణి నళిని, ఆయన తనయుడు కార్తీ చిదంబరం, బంధువులు కలిసి తప్పుడు దస్తావేజులతో కబ్జా చేశారని ఆరోపిస్తూ పలువురు జాలర్లు ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన స్థలాన్ని వారు ఆక్రమించుకోవడంతో సముద్రంలోకి వెళ్లడానికి, వలలు ఆరబెట్టడానికి ఇబ్బందిగా ఉందని దక్షిణ భారత జాలరి సంఘం అధ్యక్షుడు పాలయ్యన్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న చిదంబరం సతీమణి నళిని తరఫు న్యాయవాది స్పందించారు. చిదంబరం కుటుంబ సభ్యులు ఎలాంటి స్థలాన్ని స్వాధీనపర్చుకోలేదని చెప్పారు. నళిని న్యాయవాది అరుణ్ నటరాజ్ కమిషనర్కు వివరణ పత్రం కూడా అందించారు. అది ఆక్రమణ స్థలం కాదని, ఇరవై ఏళ్లుగా తమ పర్యవేక్షణలోనే ఉందని చెప్పారు. కాగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications