2జి స్కామ్: జెపిసి ముందుకు సుబ్బారావు

సుబ్బారావు 2007 ఏప్రిల్, 2008 సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. వివాదాస్పదమైన రేడియోవేల్ లైసెన్సుల కేటాయింపులు 2008 జనవరిలో జరిగాయి. నిజానికి జెపిసి సమావేశం ఈ నెల 14వ తేదీన జరగాల్సి ఉండింది. ఆ రోజు క్యాబినెట్ మాజీ కార్యదర్శి కెఎం చంద్రశేఖర్ జెపిసి ముందు హాజరు కావాల్సి ఉంది.
చంద్రశేఖర్ను ప్రశ్నించడానికి మరో తేదీని నిర్ణయించనున్నారు. 2007 జూన్ నుంచి 2011 జూన్ వరకు ఆయన ఉన్నతాధికారిగా పనిచేశారు. ఓ నెల తర్వాత జెపిసి సమావేశం సెప్టెంబర్ 18వ తేదీన జరుగుతోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను, ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని సాక్షులుగా పిలువాలని డిమాండ్ చేస్తూ బిజెపి సభ్యులు ఆగస్టు 22వ తేదీన జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. సమావేశాన్ని బహిష్కరించారు.
ఈ నెల 18వ తేదీన జరిగే సమావేశానికి బిజెపికి చెందిన ఆరుగురు సభ్యులు హాజరవుతారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. మన్మోహన్ సింగ్ను, చిదంబరాన్ని ప్రశ్నించాలని తాము డిమాండ్ చేసినందుకు కాంగ్రెసు సభ్యులు తమను అసభ్య పదజాలంతో దూషించారని బిజెపి సభ్యులు ఆరోపించారు. అయితే, బిజెపి ఆరోపణలను కాంగ్రెసు ఖండించింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications