భాను దొంగ: మోత్కుపల్లి, వాద్రాపై విజయమ్మ పలకరేం

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న భాను దొంగ అని, ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. వాన్ పిక్ వ్యవహారంలో ఇతర ఐఏఎస్ అధికారులను బెదిరించిన భానును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కలెక్టర్లుగా పని చేసిన ఐఏఎస్ అధికారులు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో భాను తమను బెదిరించినట్లుగా చెప్పారన్నారు.
భాను ఓ దొంగ అని, ఆయనకు పదవిలో ఇంకా కొనసాగే అర్హత లేదని, వాన్ పిక్ కు సంబంధించిన ఛార్జీషీటులో ఆయన పేరు ఎందుకు లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే నేతల నుండి ఒత్తిళ్లు వస్తే అధికారులు పెన్ డౌన్ చేయాలని ఆయన సూచించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేదలను మోసం చేసిన నాయకుడు అన్నారు. పేదలకు 100 గజాల స్థలం అడిగితే ఇవ్వని అతను వాన్ పిక్కు మాత్రం 22వేల ఎకరాలు కట్టబెట్టారని విమర్శించారు.
విజయమ్మ, వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసుకు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిల పాదయాత్ర వైయస్సార్ కాంగ్రెసును కాంగ్రెసులో కలిపేందుకా లేక కేసులను మాఫీ చేయించుకునేందుకు కూడా చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications