బాబు స్పష్టంగా చెప్పారు: కోదండరాంకు మోత్కుపల్లి

తెలంగాణకు అన్యాయం చేసింది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నెల రోజులు ఢిల్లీలో ఉండి ఏం చేసి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును అడ్డుకుంటామని చెబుతున్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మొదట కెసిఆర్, కాంగ్రెసులను నిలదీయాలన్నారు. బాబు వైఖరి తెలంగాణపై స్పష్టంగా ఉందన్నారు. అలాంటప్పుడు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.
కెసిఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసం బాబుపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. కెసిఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ పేరుతో లబ్ధి పొందుతుందన్నారు. జెఏసి కేవలం టిడిపిని మాత్రమే టార్గెట్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం కోసం టిఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. దసరాకు తెలంగాణ వస్తుందని కెసిఆర్ చెప్పారని ఆయనని నిలదీయాలని కోదండకు సూచించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications