బెంగళూర్ బార్ గర్ల్స్పై సామూహిక రేప్, ఎందరిపై?

ఈ కేసులో సుమారు పదిమంది అత్యాచారానికి పాల్పడ్డారని, వారంతా ఇరవై నాలుగేళ్ల లోపు వారేనని కమిషనర్ తెలిపారు. ఉత్తర భారత దేశానికి చెందిన ఎనిమిది మంది యువతులు ఈ ఇంట్లో నివసించేవారని.. వీరంతా గాంధీనగర్లోని ఓ బార్లో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. వీరి రాకపోకలను క్షుణ్ణంగా గమనించిన స్థానికులే అత్యాచారానికి పాల్పడి వుండవచ్చునని ఆయన పేర్కొన్నారు.
దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల వారి వివరాలు వెల్లడించలేమని చెప్పారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎందరిపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ సంఘటనలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని.. మిగిలినవారిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు నగర కమిషనర్ జ్యోతి ప్రకాశ్ మిర్జీ వెల్లడించారు.
నేపాలి విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్ట్
సంచలనం సృష్టించిన నేషనల్ లా స్కూల్ యూనివర్శిటీకి చెందిన నేపాలి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నగర పోలీసులు ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. శనివారం నగర పోలీసు కమిషనర్ వివరాలు వెల్లడించారు. నలుగురిని శుక్రవారం మధ్యాహ్నం, ముగ్గురిని ఆ తర్వాత అరెస్టు చేసినట్లు చెప్పారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications