రోడ్డు ప్రమాదంలో కమెడియన్ జస్పాల్ భట్టి మృతి

జిల్లాలోని నకోదర్ ప్రాంతంలో గల షాకోట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని జస్పాల్ భట్టి సహాయకుడు వినోద్ శర్మ చెప్పారు. శుక్రవారం విడుదల కావాల్సిన తన పంజాబీ సినిమా పవర్ కట్ ప్రమోషన్ కోసం భటిండా నుంచి జలంధర్ వెళ్తుండగా ఆయన మృత్యువాత పడ్డారు.
కారు నడుపుతున్న భట్టీ కుమారుడు జస్రాజ్, సినిమా హీరోయిన్ సురీల్ గౌతం ప్రమాదంలో గాయపడ్డారు. వారిని జలంధర్లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం భట్టీ ఈ మధ్య విపరీతంగా ప్రయాణాలు చేస్తున్నారని శర్మ చెప్పారు.
చట్టపరమైన విషయాలను పూర్తి చేసిన తర్వాత భట్టీ మృతదేహాన్ని చండీఘర్ తరలించారు. అంత్యక్రియలు గురువారం సాయంత్రం జరిగే అవకాశాలున్నాయి. భట్టికి భర్యా సవిత, ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications