నా కొడుకు శిక్షార్హుడే, భారత్లోనే: శాన్వి హంతకుడి తల్లి

అయితే హత్యకు దారి తీసిన కారణాలను కూడా వెలికి తీయాలని ఆమె కోరింది. రఘునందన్ది మొదటి నుండి నేరపూరిత స్వభావం కాదని, నలుగురికి సహాయం చేసే గుణం అని చెప్పారు. ఎవరికీ ప్రాణహానీ చేసే వాడు కాదన్నారు. అయితే తప్పు చేశాడు కాబట్టి శిక్షించాల్సిందేనని, ఆ శిక్షను మన భారత దేశంలోనే వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాన్విని తన తనయుడు హత్య చేసినందుకు ఆ కుటుంబానికి ఆమె క్షమాపణలు చెప్పారు.
రఘు తనతో వారం రోజులుగా మాట్లాడటం లేదని, ఒక్కసారి అతనితో మాట్లాడించాలని ఆమె రోదించారు. తన తనయుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు. కాగా చిన్నారి శాన్విని కిడ్నాప్ చేసి, చంపేసిన రఘును ఎఫ్బిఐ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. శాన్వి తండ్రిని అందరూ వెంకట్ అని పిలుస్తారు. కొందరు మాత్రమే శివ అంటారు. ఈ ఆధారంగానే పోలీసులు నిందితుడు రఘునందన్ను గుర్తించారు.
More From
-
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఇరాన్తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్












Click it and Unblock the Notifications