నా కొడుకు శిక్షార్హుడే, భారత్లోనే: శాన్వి హంతకుడి తల్లి

అయితే హత్యకు దారి తీసిన కారణాలను కూడా వెలికి తీయాలని ఆమె కోరింది. రఘునందన్ది మొదటి నుండి నేరపూరిత స్వభావం కాదని, నలుగురికి సహాయం చేసే గుణం అని చెప్పారు. ఎవరికీ ప్రాణహానీ చేసే వాడు కాదన్నారు. అయితే తప్పు చేశాడు కాబట్టి శిక్షించాల్సిందేనని, ఆ శిక్షను మన భారత దేశంలోనే వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాన్విని తన తనయుడు హత్య చేసినందుకు ఆ కుటుంబానికి ఆమె క్షమాపణలు చెప్పారు.
రఘు తనతో వారం రోజులుగా మాట్లాడటం లేదని, ఒక్కసారి అతనితో మాట్లాడించాలని ఆమె రోదించారు. తన తనయుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు. కాగా చిన్నారి శాన్విని కిడ్నాప్ చేసి, చంపేసిన రఘును ఎఫ్బిఐ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. శాన్వి తండ్రిని అందరూ వెంకట్ అని పిలుస్తారు. కొందరు మాత్రమే శివ అంటారు. ఈ ఆధారంగానే పోలీసులు నిందితుడు రఘునందన్ను గుర్తించారు.
More From
-
యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో 'డెడ్లీ' ఆపరేషన్ -
అమెరికాపై డ్రాగన్ దాడి.. ఇరాన్ చేతికి యుద్ధ వ్యూహాలు! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications