అవినీతి రుజువైతే ఎవ్వర్నీ వదిలేదిలేదు: సోనియాగాంధీ

రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సు చారిత్రాత్మకమైనదన్నారు. బడుగు, బలహీన, శ్రామిక వర్గాల పార్టీ కాంగ్రెస్ అని, సేవ, ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమన్నారు. విదేశీ పెట్టుబడులు అవసరమని గతంలో చెప్పిన వారే ఇప్పుడు వాటిని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. సమాజానికి అవినీతి రాచపుండు వంటిదని, దానిని తుదముట్టించేందుకు అందరూ కలిసి పోరాడాల్సి ఉందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని, పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వారే దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. అవినీతి ఆరోపణలు రుజువైతే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. నిందలు వేసే వారికి అభివృద్ధితోనే తాము గట్టి సమాధానం చెబుతామన్నారు.
దేశంలో ఐక్యతను పెంపొందించడంలో కాంగ్రెసు పార్టీ ఎనలేని కృషి చేస్తోందన్నరు. ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. నిజాయితీలో మాకు పోటీ ఎవరూ లేరని, మమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. లోక్ పాల్ మేం తప్ప ఎవరూ తీసుకు రాలేరన్నారు. కాగా అంతకుముందు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాందీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications