రాజకీయాల్ని ద్వేషించొద్దు: జెపి, కెటిఆర్ సంఘీభావం

పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, కాంగ్రెసు నేత తులసి రెడ్డి, సిపిఎం, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, బిజెపి.. ఇలా అన్ని పార్టీల నేతలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారన్నారు. మంచి చదువు లేనంత కాలం రాజ్యాంగం చిత్తు కాగితమే అన్నారు. జనం చేతికి అధికారం వస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. రాజకీయాలను పట్టించుకోకుండా ఉండటం సరికాదన్నారు. వాటికి పరిష్కార మార్గం చూపించాలన్నారు.
కులం, మతం, డబ్బు పేరిట వివక్ష లేకుండా అందరికీ ఎదిగే అవకాశాలు కల్పించేందుకు మంచి విద్యను అందించాలన్నారు. సురాజ్య లక్ష్యాలకు ఎలాంటి బేధమూ లేదన్నారు. మంచి విద్యను అందించాలని అంబేద్కర్ సైతం చెప్పారన్నారు. దీనిపై పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఇప్పటిదాకా జరిగిన ఏ ఎన్నికల్లోనైనా చర్చ జరిగిందా అని ప్రశ్నించారు.
తమ బిడ్డలకు మెరుగైన భవిష్యత్తు, మంచి చదువుల కోసం ప్రతి తల్లీ తండ్రీ కోసం పోరాడాలని, పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా సరే డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. సురాజ్యం కోసం అందరూ కలిసి రావాలని జెపి పిలుపునిచ్చారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications