నీటి కోసం పయ్యావుల దీక్ష: అక్కడే బ్రషింగ్, స్నానం

దీక్ష చేస్తున్న పయ్యావుల శుక్రవారం ఉదయం అక్కడే బ్రష్ వేసుకొని, స్నానం చేశారు. తాము నీటి కోసం ఇంతగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. ప్రకటన వచ్చే వరకు తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. పయ్యావుల అక్కడే దీక్షకు దిగడంతో పోలీసులు రాత్రి నుండి అక్కడే మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పయ్యావుల ఎంతకూ అక్కడ నుండి కదలక పోవడంతో పోలీసులు ఈ రోజు ఆయనతో మాట్లాడి చూశారు. కానీ ఆయన ససేమీరా అన్నారు. దీంతో ఇరువురి మధ్య కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత సద్దుమణిగింది. పయ్యావుల తన దీక్షను కొనసాగిస్తున్నారు. కాగా నెలన్నర ముందుగా నీరు నిలిపివేయగా ఎస్ఈని కలువగా ఈ నెల 13 నుంచి తిరిగి విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ హామీ మేరకు గురువారం నీటిని విడుదల చేయకపోవడంతో మళ్లీ అనంతపురంలో ఎస్ఈని కలిశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో రాత్రి ఇక్కడికి చేరుకుని జిబిసి కాలువపై టెంటు ఏర్పాటు చేసుకుని నిరసన చేపట్టారు. రైతులు వేసిన మిర్చి, పత్తి, జొన్న పంటలు ఎండిపోతున్నాయంటూ ఆయన నిరసనకు దిగారు. ఆయనకు భారీగా రైతులు మద్దతు పలుకుతున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications